Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఐటీ ప్రొఫెషన్ - చేసేది గంజాయి వ్యాపారం

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ఐటీ ఉద్యోగం చేస్తూ గంజాయిని విక్రయిస్తున్న ఓ మహిళా ఐటీ టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు. వారికి సహకరించిన ఇద్దరు యువకుల నుంచి 1.2 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నాచారంలో ఉంటున్న కొండపనేని మాన్సీ అనే ఐటీ ఉద్యోగిని తన భర్త మదన్ మేనేకర్‌తో కలిసి గత రెండేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తుంది. గత నెల 12వ తేదీన ఈ దంపతులు ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయినపల్లి పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. 
 
కానీ, పోలీసుల రాకను గుర్తించిన దంపతులు చాకచక్యంగా తప్పించుకుని పారిపోయారు. కాన, వారితో ఉన్న ఇద్దరు యువకులు మాత్రం 1.2 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. భోపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంది. నాచారంలో భర్తతో కలిసి మూడేళ్లుగా నివసిస్తూ గంజాయి వ్యాపారం చేస్తూ వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments