Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటుక బట్టీ వద్ద కాలిన బాలిక శవం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (17:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ బాలిక కాలిన శవం వెలుగు చూసింది. ఇంటి నుంచి అదృశ్యమైన కొన్ని గంటల్లోనే ఆ బాలిక మృత్యువాతపడటం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, బుధవారం భిల్వారా గ్రామానికి మృతురాలు తన తల్లితో కలిసి మేకలు మేపుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఆ తర్వాత ఆ బాలిక తల్లికి కనిపించకుండా పోయింది. ఎంతసేపటికి ఇంటికి తిరిగిరాలేదు. 
 
దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె కోసం రాత్రంతా గాలించారు. గురువారం తెల్లవారుజామున ఆమె ఇంటికి సమీపంలోని ఇటుక బట్టీ వద్ద పోలీసులు కాలుతున్న దేహాన్ని, వెండిపట్టీ, చెప్పులను గుర్తించారు. వాటి ఆధారంగా ఆ మృతదేహం బాలికదే అని భావిస్తున్నారు.
 
హత్యకుముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలోని ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, ఐడీ, జనన ధ్రువీకరణ పత్రం అడిగారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments