Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహం జరిగిన 25 రోజులకే భార్య హత్య.. శవాన్ని సంచిలో కుక్కి...

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (13:45 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీరా జిల్లా క్రిస్టియన్ గంజ్‌‍లోని ద్వారకా అనే ఏరియాలో దారుణం జరిగింది. పెళ్లయిన 25 రోజులకే కట్టుకున్న భర్త చంపేశాడు. అదనపు కట్నం కోసం వేధించి ఈ కిరాతక చర్యకు పాల్పడ్డారు. భార్య గొంతుకోసి సంచిలో చుట్టి అడవిలో పడేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ద్వారకకు చెందిన ముఖేష్ అనే వ్యక్తి జెన్నీఫర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఆయన అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేయసాగాడు. తన ఒత్తిడి ఫలించకపోవడంతో భార్యను గొంతుకోసి చంపేసాడు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటగట్టి అడవిలో పడేశాడు. 
 
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముఖేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. భార్య మృతదేహాన్ని ముఖేశ్ స్కూటీపై తీసుకెళ్లి అడవిలో పడేసినట్టు చెప్పాడు. నిందితుని సాహయంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments