Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై న్యాయమూర్తి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (09:47 IST)
బాధితులకు న్యాయం చేయాల్సిన న్యాయమూర్తే నేరానికి పాల్పడ్డాడు. ఓ బాలుడుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన వద్ద పనిచేసే మరో ఇద్దరితో కలిసి ఈ పాడు పనికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగింది. 
 
ఏసీబీ కేసులను విచారించే ప్రత్యేక నాయమూర్తి జితేంద్ర సింగ్‌ గోలియా, ఆయన వద్ద స్టెనోగా పనిచేసే అన్షుల్‌ సోని, మరో ఉద్యోగి రాహుల్‌ కటారియా.. తమ కుమారుడికి మత్తు మందు ఇచ్చి నెలరోజులుగా లైంగికవేధింపునకు గురిచేస్తున్నారని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తమ అఘాయుయిత్యాలను ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించాని ఆమె ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ బాధ్యతను ఓ పోలీసు ఉన్నతాధికారికి అప్పగించారు. 
 
కాగా బాధిత బాలుడిని చంపుతామని ఎసీబీ సర్కిల్‌ అధికారి పరమేశ్వర్‌ లాల్‌ యాదవ్‌, నిందితులు సోని, కటారియా బెదిరించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments