కామారెడ్డి మిస్టరీ డెత్స్.. ఆత్మహత్యలా?.. హత్యలా? (Video)

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (09:18 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళా కానిస్టేబుల్ కాగా, మరొకరు కంప్యూటర్ ఆపరేటర్. ఈ ఇద్దరి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
మహిళా కానిస్టేబుల్ శృతి మృతదేహంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు చెరువులో కనిపించాయి. ఈ రెండు మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీస్తున్నారు. చెరువు కట్ట వద్ద భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ వ్యక్తిగత కారు కనిపించడం ఇపుడు పలు అనుమానాలకు తావిస్తుంది. 
 
అలాగే, ఘటనాస్థలంలో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు కనిపించాయి. ఘటనా స్థలానికి సాయికుమార్ కూడా కారులో వచ్చారని అనుమానం.. ఆయన అదృశ్శ్యంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మిస్టరీ మరణాలు ఇపుడు అనుమానాస్పదంగా మారాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments