Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డి మిస్టరీ డెత్స్.. ఆత్మహత్యలా?.. హత్యలా? (Video)

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (09:18 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళా కానిస్టేబుల్ కాగా, మరొకరు కంప్యూటర్ ఆపరేటర్. ఈ ఇద్దరి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
మహిళా కానిస్టేబుల్ శృతి మృతదేహంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు చెరువులో కనిపించాయి. ఈ రెండు మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీస్తున్నారు. చెరువు కట్ట వద్ద భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ వ్యక్తిగత కారు కనిపించడం ఇపుడు పలు అనుమానాలకు తావిస్తుంది. 
 
అలాగే, ఘటనాస్థలంలో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు కనిపించాయి. ఘటనా స్థలానికి సాయికుమార్ కూడా కారులో వచ్చారని అనుమానం.. ఆయన అదృశ్శ్యంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మిస్టరీ మరణాలు ఇపుడు అనుమానాస్పదంగా మారాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments