Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆత్మహత్యకు నా భర్తే కారణం... గోడపై రాసి ప్రాణాలు తీసుకుంది...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (15:31 IST)
నా చావుకు నా భర్తే కారణం అంటూ గోడపై రాసిమరీ ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గణాలోని ఫతేగఢ్‌కు చెందిన 42 యేళ్ల ఉమ అలియాస్ జ్యోతి అగర్వాల్‌కు ఫతేనగర్‌కు పురుగుల మందు వ్యాపారి దీపక్ అగర్వాల్ అనే వ్యక్తితో 11 నెలల క్రితం వివాహమైంది. కొంతకాలంపాటు వీరి సంసారం సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో దీపక్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఆరంభమయ్యాయి. మరోవైపు, దీపక్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆత్మహత్య చేసుకునేముందు తనపై జరిగిన చిత్ర హింసల గురించి గోడలపై రాసింది. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, కోటాలో నివసిస్తున్న ఓ మహిళ తన సంసారంలో నిప్పులు పోసిందని, తన చావుకు భర్తే కారణమని ఆమె గోడపై రాసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments