మహారాష్ట్రలో దారుణం.. ప్రియుడిని కట్టేసి.. ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (10:21 IST)
ముంబై నగర శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రియుడుని కట్టేసి, ప్రియురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై మహానగర శివారు ప్రాంతమైన విహార్‌లోని సాయినాథ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ జంట బుధవారం ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కొండపైకి వెళ్లారు. అక్కడ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడంతో చీకటిపడిన విషయాన్ని కూడా వారు మరిచిపోయారు. 
 
ఆ సమయంలో ఇద్దరు దుండగులు వారిద్దరిపై దాడి చేశారు. యువకుడి కాళ్లు చేతులు కట్టేశారు. ఆ యువతిని బెదిరించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారిబారి నుంచి తప్పించుకున్న బాధితులు కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఈ ఘటనపై తక్షణం స్పందించిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments