Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకల్ ట్రైనులో 20 యేళ్ళ యువతిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (16:17 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూవింగ్ ట్రైనులో 20 యేళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిర్గౌన్ ప్రాంతానికి చెందిన 20 యేళ్ల యువతి పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి  వెళ్లేందుకు రైలు సీఎస్ఎంటీ వద్దకు హార్బర్ లైను లోకల్ ట్రైనులో ఎక్కింది. లేడీస్ కంపార్ట్‌మెంటులోకి 40 యేళ్ల ఓ వ్యక్తి ఎక్కాడు. 
 
ఆ సమయంలో కంపార్టుమెంటులో ఒక్కరూ లేరు. ఇంతలో ఆ ట్రైన్ బయలుదేరడంతో ఆ వ్యక్తి ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో మస్జీద్ స్టేషన్ వద్ద రైలు దూకి పారిపోయాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి కోసం ముంబైలో గాలించి చివరకు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments