లోకల్ ట్రైనులో 20 యేళ్ళ యువతిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (16:17 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూవింగ్ ట్రైనులో 20 యేళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిర్గౌన్ ప్రాంతానికి చెందిన 20 యేళ్ల యువతి పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి  వెళ్లేందుకు రైలు సీఎస్ఎంటీ వద్దకు హార్బర్ లైను లోకల్ ట్రైనులో ఎక్కింది. లేడీస్ కంపార్ట్‌మెంటులోకి 40 యేళ్ల ఓ వ్యక్తి ఎక్కాడు. 
 
ఆ సమయంలో కంపార్టుమెంటులో ఒక్కరూ లేరు. ఇంతలో ఆ ట్రైన్ బయలుదేరడంతో ఆ వ్యక్తి ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో మస్జీద్ స్టేషన్ వద్ద రైలు దూకి పారిపోయాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి కోసం ముంబైలో గాలించి చివరకు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments