Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన సరదా... ప్రైవేటు భాగాలపై గాలి పంప్ చేయడంతో...

Webdunia
గురువారం, 11 మే 2023 (09:41 IST)
తన స్నేహితుడిని ఆట పట్టించేందుకు అతని స్నేహితుడు చేసిన ఓ సరదా ప్రాణాలు తీసింది. తన స్నేహితుడి ప్రైవేటు భాగాల (పురుష నాళంలోకి) పై గాలిని పంప్ చేయడంతో అతను చనిపోయాడు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
అస్సాంకు చెందిన మింటూ, సిద్ధార్థ్ అనే ఇద్దరు స్నేహితులు వలస కూలీలుగా కేరళ రాష్ట్రంలో ఉంటున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ సరదాగా మింటూను ఆటపట్టించేందుకు అతని ప్రైవేటు భాగాల్లోకి కంప్రెషర్‌ పంపుతో గాలిని పంపింగ్ చేశాడు. దీంతో మింటూకు కడుపు ఉబ్బిపోయింది. దీంతో భయపడిపోయిన సిద్ధార్థ్.. ఆ వెంటనే మింటూను సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు.
 
అతన్ని పరీక్షించిన వైద్యులు... అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. తన స్నేహితుడు మింటూ హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడని వైద్యులకు సిద్ధార్థ్ చెప్పాడు. దీంతో అనుమానించిన వైద్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా, మింటూను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments