Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన సరదా... ప్రైవేటు భాగాలపై గాలి పంప్ చేయడంతో...

Webdunia
గురువారం, 11 మే 2023 (09:41 IST)
తన స్నేహితుడిని ఆట పట్టించేందుకు అతని స్నేహితుడు చేసిన ఓ సరదా ప్రాణాలు తీసింది. తన స్నేహితుడి ప్రైవేటు భాగాల (పురుష నాళంలోకి) పై గాలిని పంప్ చేయడంతో అతను చనిపోయాడు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
అస్సాంకు చెందిన మింటూ, సిద్ధార్థ్ అనే ఇద్దరు స్నేహితులు వలస కూలీలుగా కేరళ రాష్ట్రంలో ఉంటున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ సరదాగా మింటూను ఆటపట్టించేందుకు అతని ప్రైవేటు భాగాల్లోకి కంప్రెషర్‌ పంపుతో గాలిని పంపింగ్ చేశాడు. దీంతో మింటూకు కడుపు ఉబ్బిపోయింది. దీంతో భయపడిపోయిన సిద్ధార్థ్.. ఆ వెంటనే మింటూను సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు.
 
అతన్ని పరీక్షించిన వైద్యులు... అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. తన స్నేహితుడు మింటూ హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడని వైద్యులకు సిద్ధార్థ్ చెప్పాడు. దీంతో అనుమానించిన వైద్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా, మింటూను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments