Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని చూసేందుకు వచ్చి పాడుపని చేసిన వ్యక్తికి దేహశుద్ధి

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (08:31 IST)
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో పాడుపనికి పాల్పడ్డాడు. దీంతో అతనికి దేహశుద్ధి చేశారు. రోగి సహాయకురాలు స్నానం చేస్తుండగా, వీడియో తీశాడు. దీన్ని గమనించిన బాధితురాలు కేకలు వేయడంత నిందితుడిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఆస్పత్రిలో జరిగింది. 
 
ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని చూసేందుకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వకు చెందిన ఏలియా అనే వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో రోగి సహాయకురాలు స్నానం చేస్తుండటాన్ని గమనించిన ఏలియా.. గోడెక్కి వీడియో తీశాడు. దీన్ని బాధితురాలు గమనించి, పెద్దగా కేకలు వేసింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఏలియాను పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments