Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని చూసేందుకు వచ్చి పాడుపని చేసిన వ్యక్తికి దేహశుద్ధి

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (08:31 IST)
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో పాడుపనికి పాల్పడ్డాడు. దీంతో అతనికి దేహశుద్ధి చేశారు. రోగి సహాయకురాలు స్నానం చేస్తుండగా, వీడియో తీశాడు. దీన్ని గమనించిన బాధితురాలు కేకలు వేయడంత నిందితుడిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఆస్పత్రిలో జరిగింది. 
 
ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని చూసేందుకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వకు చెందిన ఏలియా అనే వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో రోగి సహాయకురాలు స్నానం చేస్తుండటాన్ని గమనించిన ఏలియా.. గోడెక్కి వీడియో తీశాడు. దీన్ని బాధితురాలు గమనించి, పెద్దగా కేకలు వేసింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఏలియాను పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments