Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీగా ఉన్న మూవింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం...

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (08:23 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఖాళీగా ఉన్న మూవింగ్ ట్రైనులో ఓ మహిళ అత్యాచానికి గురైంది. ఈ ఘటన ఎంపీలోని సత్నా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. పకారియా - మైహార్ స్టేషన్ల మధ్య వెళుతున్న రైలులో బోగీలో ప్రయాణికులు లేకపోవడంతో ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు ఒక నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసుల కథనం మేరరకు... 30 యేళ్ల బాధితురాలు ఊంఛేరాకు వెళ్లేందుకు కట్నీ రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలు ఎక్కింది. ఈ రైలు పకారియా స్టేషన్‌లో ఆగింది. దానిపక్కనే మరో స్పెషల్ ట్రైన్ వచ్చి ఆగింది. ఈ క్రమంలో ఆ మహిళ బాత్రూం కోసమని ఆ స్పెషల్ ట్రైనులోకి వెళ్లింది. ఇది గమనించిన నిందితుడు కమలేష్ కుశ్వాహా (22) కూడా ఆమెను అనుసరిస్తూ స్పెషల్ ట్రైనులోకి వెళ్లి తలుపులు లాక్ చేశాడి, ఆ తర్వాత కదులుతున్న రైలులోనే ఓ ఏసీ కంపార్టుమెంట్‌లోకి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత బాధితురాలు సత్నా రైల్వే స్టేషన్ వద్ద దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్టేషన్ మాస్టర్ సాయంతో ఆ రైలును ఆ తర్వాత స్టేషనులో ఆపివేశారు. అయితే, నిందితుడు బోగీలోనే ఉండి లోపల గడియ పెట్టుకోవడంతో రైల్వే సిబ్బంది సాయంతో బోగీ తలుపులు తెరిచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments