Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరుట్లలో దారుణం.. బైకుపై వచ్చి కౌన్సినర్‌ మెడపై కత్తిపోట్లు

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (18:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. స్థానికంగా మున్సిపల్ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం (48)ను కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్‌లో లక్ష్మీరాజం తేనీరు సేవిస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆయన మెడపై ఉన్నట్టుండి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను అక్కడున్న వారు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments