Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (10:35 IST)
హైదరాబాద్ నగరంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలిని నవ్యగా గుర్తించారు. ఈమె బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అయితే, మృతురాలి తల్లిదండ్రులు మాత్రం మరోలా ఆరోపిస్తున్నారు. తమ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి నిమ్మకాయలు, పసుపుకుంకుమతో పాటు దీపాలు పెట్టి పెళుతున్నారని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని బోరున విలపిస్తూ చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments