Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సరఫరా

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (12:38 IST)
హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల సరఫరాకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను స్మగ్లర్లు, పెడ్లర్లు వినియోగించుకుంటున్నారు. చివరకు ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో కూడా మత్తు పదార్థాలను సరఫరా చేయిస్తున్నారు. తాజాగా హైదారాబాద్ నగరంలో జొమాటో డెలివరీబాయ్ ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న చుంచు సతీష్ చంద్ర అనే వ్యక్తిని తుకారాంగేట్ పోలీసు అరెస్టు చేశారు. 
 
పెడ్లర్ రాహుల్ ఆదేశాలతో అవసరమైన కస్టమర్లకు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఫుడ్ ఐటమ్‌లో కోడ్ భాషను ఉపయోగిస్తు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా సాగుతున్నట్టు తేలింది.
 
జొమాటోలో ఉద్యోగం చేస్తున్న నితీష్ చంద్ర.. మరింత ఆదాయం కోసం పెడ్లర్‌తో కలిసి గంజాయి సరఫరా చేస్తున్నాడు. అతని నుంచి 600 గ్రాముల గంజాయితో పాటు రూ.5 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 మంది కస్టమర్లకు గంజాయిని సరఫరా చేసినట్టు వెల్లడించడంతో ఆ కస్టమర్ల వివరాల కోసం విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments