Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోతున్న భార్య గొంతుకోసి.. తలను ఠాణాకు తీసుకెళ్లిన కసాయి భర్త

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (14:58 IST)
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్‌లో దారుణం జరిగింది. నిద్రపోతున్న భార్యను కట్టుకున్న భర్త అతికిరాతకంగా గొంతుకోశాడు. తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, నగరంలోని ఇమాద్ నగర్‌కు చెందిన సమ్రీన్ బేగం అనే అమ్మయిని ఫర్వేజ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు. అయితే భర్త వేధింపులు భరించలేని ఆమె విడాకులు తీసుకుంది. 
 
ఆ తర్వాత పెద్దల సమక్షంలో మళ్లీ రాజీకొచ్చిన ఫర్వేజ్.. సమ్రీన్‌ను మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతనిలో మార్పురాలేదు. పైగా సమ్రీన్‌పై అనుమానం పెంచుకున్నాడు. దీంతో నిత్యం వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన ఫర్వేజ్... తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భార్య సమ్రీన్ గాఢ నిద్రలో ఉండగా ఆమె గొంతుకోశాడు. ఆ తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు తీసుకెళ్లాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఫర్వేజ్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఘటనాస్థలికి వచ్చిన సమ్రీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమ్రీన్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ చంపగలదు, అతి ప్రేమ భయానకంగా ఉంటుంది.. శారీ టీజర్ లో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

ఔట్ డోర్, ఇంట్లో జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు.. యువతి

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments