Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ మోసం ద్వారా బ్యాంకుకే కన్నం వేసిన కేటుగాళ్లు: రూ. 12 కోట్లు హాంఫట్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (22:45 IST)
ప్రజల బ్యాంకు ఖాతాలను సైబర్ కేటుగాళ్లు మోసం చేసారన్న వార్తలను మనం చూస్తుంటాం. కానీ తాజాగా హైదరాబాద్ సైబర్ మోసగాళ్లు ఏకంగా బ్యాంకుకే సైబర్ కన్నం వేసారు. బ్యాంకులో వున్న రూ. 12 కోట్లను నిమిషాల్లో మాయం చేసారు.


వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయ్యింది. తేరుకునేలోపే మెయిన్ సర్వర్ హ్యాక్ చేసిన మోసగాళ్లు ఏకంగా బ్యాంకు నుంచి రూ. 12 కోట్లు కొల్లగొట్టారు. అక్కడి నుంచి మొత్తం 100 వేర్వేరు బ్యాంకులకు ట్రాన్సఫర్ చేసుకున్నారు. దీనితో బ్యాంక్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments