Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ మోసం ద్వారా బ్యాంకుకే కన్నం వేసిన కేటుగాళ్లు: రూ. 12 కోట్లు హాంఫట్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (22:45 IST)
ప్రజల బ్యాంకు ఖాతాలను సైబర్ కేటుగాళ్లు మోసం చేసారన్న వార్తలను మనం చూస్తుంటాం. కానీ తాజాగా హైదరాబాద్ సైబర్ మోసగాళ్లు ఏకంగా బ్యాంకుకే సైబర్ కన్నం వేసారు. బ్యాంకులో వున్న రూ. 12 కోట్లను నిమిషాల్లో మాయం చేసారు.


వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయ్యింది. తేరుకునేలోపే మెయిన్ సర్వర్ హ్యాక్ చేసిన మోసగాళ్లు ఏకంగా బ్యాంకు నుంచి రూ. 12 కోట్లు కొల్లగొట్టారు. అక్కడి నుంచి మొత్తం 100 వేర్వేరు బ్యాంకులకు ట్రాన్సఫర్ చేసుకున్నారు. దీనితో బ్యాంక్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments