Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై అత్యాచారం చేసిన బాల్య స్నేహితుడు - కామన్ ఫ్రెండ్.. ఎక్కడ?

వరుణ్
బుధవారం, 31 జులై 2024 (12:19 IST)
హైదరాబాద్ నగరంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా ఆ యువతి బాల్య స్నేహితుడుతో పాటు కామన్ ఫ్రెండ్ కావడం గమనారం. యువతికి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్ని తన బాల్య స్నేహితుడికి చెప్పి, సెలెబ్రేట్ చేసుకునేందుకు పిలిచింది. ఆ బాల్య స్నేహితుడు తమ కామన్ ఫ్రెండ్‌తో కలిసి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు 
 
ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం పొందిన యువతి సెలబ్రేట్ చేసుకుందామని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని, మరో కామన్ ఫ్రెండ్‌ను పార్టీకి ఆహ్వానించింది. వారు ముగ్గురూ సోమవారం సాయంత్రం వనస్థలిపురంలో ఓ హోటల్‌కు అనుబంధంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. గౌతమ్ రెడ్డి, మరో కామన్ ఫ్రెండ్ బాగా తాగి, ఆ యువతిని హోటల్‌లోని రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. 
 
దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వనస్థలిపురం పోలీస్ ఇన్‌స్పెక్టర్ జలేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆ యువతి, గౌతమ్ రెడ్డి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments