Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కోసం కోటి రూపాయల ఇల్లు.. భార్యకు కాంట్రాక్టర్‌పై మోజు.. ఏం చేసిందంటే?

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (12:41 IST)
Couple
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని చకేరీలోని స్వర్ణ్ జయంతి విహార్‌లో ఓ ఉపాధ్యాయుడు తన భార్యాపిల్లల కోసం కోటి రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించాడు. అదే ఇంటిని నిర్మించిన కాంట్రాక్టర్‌తో కలిసి ఆయన భార్య తన భర్తను కారులో ఢీకొట్టించి హత్యచేయించింది. 
 
కాంట్రాక్టర్ తన సోదరుడు, కారు డ్రైవర్‌కు నాలుగు లక్షల రూపాయల తాయిలాన్ని ఇచ్చి హత్యను ప్రమాదంగా చూపించాడు. అయితే సంఘటన స్థలం దగ్గర అమర్చిన సిసి కెమెరాలు, అతని భార్య  సిడిఆర్ (కాల్ డిటెయిల్ రికార్డ్) సహాయంతో , సేన్ పశ్చిమ్ పారా పోలీస్ స్టేషన్ నిందితులను 24 రోజుల్లో అరెస్టు చేయగలిగారు. 
 
ఈ ఘటన వెలుగులోకి రావడంతో భార్య, కాంట్రాక్టర్‌, బంధువును అరెస్టు చేయగా, హత్యకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడు. టీచర్ రాజేష్ గౌతమ్ మృతి కేసులో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున టీచర్‌ను చితకబాదిన ఈకో కారు కొంతదూరంలో వ్యాగన్ఆర్ కారుతో వెళుతున్నట్లు సౌత్ ఏడీసీపీ అంకిత శర్మ తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఈకో డ్రైవర్ అదే వ్యాగన్ఆర్ కారులో పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments