Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో దారుణం - మతం మారాలంటూ హిందూ మహిళపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (14:31 IST)
ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న పాకిస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మైనార్టీలపై జరుగుతున్న ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా ఓ హిందూ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. మతం మారాలంటూ ఒత్తిడి చేస్తూ ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సింధ్ ప్రావిన్స్‌లో ఓ మహిళపై కొందరరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. మతం మారాలంటూ ఒత్తిడి చేశారు. దీనిపై ఆమె నిరాకరించడంతో నిర్బంధించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు యధేచ్చగా ఈ దారుణం జరిగింది. ఆ తర్వాత ఆ కామాంధుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. 
 
"నన్ను ఇస్లాంలోకి మారాలంటా ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మోంగ్రియో, వారి సహచరులు బెదిరించారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో వారు నన్ను కిడ్నాప్ చేశారు. మూడు రోజుల పాటు అత్యాచారం చేసారు. చివరికి వారి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపాను. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కనీసం వాళ్లు పట్టించుకోలేదు" అని బాధితురాలు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం