Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. షాక్‌లో వార్డెన్ మృతి

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (09:57 IST)
నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన షాక్‌కు గురైన హాస్టల్ వార్డెన్ గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాట్టు ఇతర విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అదించారు. ఈ మాటలు వినగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా పులివెందులకు చెందిన ధరణీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర విద్యార్థులు హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తెలిపారు. దాంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ రెండు మరణాలతో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments