Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ ఆలస్యంగా ఇచ్చిందనీ భార్య తల తెగనరికిన భర్త... ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (17:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. టీ ఆలస్యం ఇచ్చిందన్న కోపంతో భర్త.. భార్య తెగ నరికేశాడు. ఈ దారుణం ఘజియాబాద్ జిల్లా భోజ్‌పుర్ గ్రామంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన ధరమ్ వీర్, సుందరి అనే భార్యాభర్తలకు నలుగురు పిల్లలు ఉన్నారు. మంగళవారం ఉదయం వేళ ఇంట్లో టీ ఇవ్వడం కాస్త ఆలస్యమైంది. దీంతో ఆగ్రహించిన ధరమ్ వీర్.. భార్య సుందరితో గొడవపడ్డారు. టీ పెట్టేందుకు మరికొంత సమయం పడుతుందని సుందరి చెప్పంది. దీంతో కోపోద్రిక్తుడైన ధరమ్ వీర్ పదునైన ఆయుధంతో సుందరి మెడ వెనక భాగంలో దాడి చేశాడు. 
 
సుందరి కేకలు ఉన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకునేలోపే సుందరి రక్తపుమడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ధరమ్ వీర్ కోసం గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటన పిల్లలు ఇంట్లో లేని సమయంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments