Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ ఆలస్యంగా ఇచ్చిందనీ భార్య తల తెగనరికిన భర్త... ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (17:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. టీ ఆలస్యం ఇచ్చిందన్న కోపంతో భర్త.. భార్య తెగ నరికేశాడు. ఈ దారుణం ఘజియాబాద్ జిల్లా భోజ్‌పుర్ గ్రామంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన ధరమ్ వీర్, సుందరి అనే భార్యాభర్తలకు నలుగురు పిల్లలు ఉన్నారు. మంగళవారం ఉదయం వేళ ఇంట్లో టీ ఇవ్వడం కాస్త ఆలస్యమైంది. దీంతో ఆగ్రహించిన ధరమ్ వీర్.. భార్య సుందరితో గొడవపడ్డారు. టీ పెట్టేందుకు మరికొంత సమయం పడుతుందని సుందరి చెప్పంది. దీంతో కోపోద్రిక్తుడైన ధరమ్ వీర్ పదునైన ఆయుధంతో సుందరి మెడ వెనక భాగంలో దాడి చేశాడు. 
 
సుందరి కేకలు ఉన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకునేలోపే సుందరి రక్తపుమడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ధరమ్ వీర్ కోసం గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటన పిల్లలు ఇంట్లో లేని సమయంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments