Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో నలుగురు యువకులు, లోపలికెళ్లే విషయంలో ఒకరు హత్య

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (20:25 IST)
కోయంబత్తూరులోని లాడ్జిలో ఒక యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ముగ్గురు స్నేహితులు కలిసే అతన్ని దారుణంగా చంపేశారు. అది కూడా ఒక మహిళతో ఎంజాయ్ చేసే విషయంలోనే. మెట్టపాళ్యెంలోని చిన్నమ్మ లేఅవుట్‌కు చెందిన లెనెన్ ప్రాంక్లిన్, దినకరన్, అరుణ్, ప్రవీణ్ కుమార్‌లు స్నేహితులు.
 
వీరు వేర్వేరుగా పనులు చేస్తున్నారు. రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరు నెలకు ఒక మహిళతో ఎంజాయ్ చేయడం పనిగా పెట్టుకున్నారు. బాగా మద్యం సేవించి ఎంజాయ్ చేయడం అలవాటుగా మారింది. 
 
కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జిని బుక్ చేసుకుని ఆ మహిళతో లోపలికి వెళ్ళారు నలుగురు. కానీ లోపలకు వెళ్ళే సమయంలో ప్రాంక్లిన్ ముగ్గురితో గొడవపడ్డాడు. వీరి మధ్య గొడవ కాస్తా పెద్దది కావడం ఒకరినొకరు తోసుకున్నారు.
 
ఈ తోపులాట్లో ప్రాంక్లిన్ కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. భయపడి ముగ్గురు స్నేహితులతో పాటు ఆ మహిళ కూడా పరారైంది. నిందితులను కోయంబత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments