Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో నలుగురు యువకులు, లోపలికెళ్లే విషయంలో ఒకరు హత్య

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (20:25 IST)
కోయంబత్తూరులోని లాడ్జిలో ఒక యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ముగ్గురు స్నేహితులు కలిసే అతన్ని దారుణంగా చంపేశారు. అది కూడా ఒక మహిళతో ఎంజాయ్ చేసే విషయంలోనే. మెట్టపాళ్యెంలోని చిన్నమ్మ లేఅవుట్‌కు చెందిన లెనెన్ ప్రాంక్లిన్, దినకరన్, అరుణ్, ప్రవీణ్ కుమార్‌లు స్నేహితులు.
 
వీరు వేర్వేరుగా పనులు చేస్తున్నారు. రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరు నెలకు ఒక మహిళతో ఎంజాయ్ చేయడం పనిగా పెట్టుకున్నారు. బాగా మద్యం సేవించి ఎంజాయ్ చేయడం అలవాటుగా మారింది. 
 
కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జిని బుక్ చేసుకుని ఆ మహిళతో లోపలికి వెళ్ళారు నలుగురు. కానీ లోపలకు వెళ్ళే సమయంలో ప్రాంక్లిన్ ముగ్గురితో గొడవపడ్డాడు. వీరి మధ్య గొడవ కాస్తా పెద్దది కావడం ఒకరినొకరు తోసుకున్నారు.
 
ఈ తోపులాట్లో ప్రాంక్లిన్ కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. భయపడి ముగ్గురు స్నేహితులతో పాటు ఆ మహిళ కూడా పరారైంది. నిందితులను కోయంబత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments