Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిర్భూమికి వెళ్లిన అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:54 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు మాత్రం మాటరడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ద్వసరై గ్రామంలో మరో దారుణం వెలుగుచూసింది.

 
సాయంత్రం వేళ 17, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్ బాలికలు బహిర్భూమికి వెళ్లారు. సమీపంలో పూటుగా మద్యం సేవిస్తున్న ఐదుగురు యువకులు వీరిని గమనించి కిడ్నాప్ చేసి కొంతదూరు తీసుకుని వెళ్లారు. అక్కడ ఇద్దరిపైనా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

 
ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికల తండ్రి జూన్ 30న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం