Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిర్భూమికి వెళ్లిన అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:54 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు మాత్రం మాటరడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ద్వసరై గ్రామంలో మరో దారుణం వెలుగుచూసింది.

 
సాయంత్రం వేళ 17, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్ బాలికలు బహిర్భూమికి వెళ్లారు. సమీపంలో పూటుగా మద్యం సేవిస్తున్న ఐదుగురు యువకులు వీరిని గమనించి కిడ్నాప్ చేసి కొంతదూరు తీసుకుని వెళ్లారు. అక్కడ ఇద్దరిపైనా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

 
ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికల తండ్రి జూన్ 30న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం