Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై దాడి చేస్తున్నాడనీ... కుమారుడిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (08:22 IST)
`
ప్రతి రోజూ మద్యంసేవించి వచ్చి తల్లిపై (తన భార్య) కుమారుడు దాడి చేయడాన్ని తండ్రి కుమారుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. అంతే.. తనలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో కుమారుడిని చెట్టుకు కట్టేసిన తండ్రి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
బెంగుళూరు సమీపంలోని దొడ్డబళ్ళాపుర తాలూకా వాణిగరహళ్లి గ్రామానికి చెందిన జయరామయ్యకు ఆదర్శ్ (28) అనే ఏకైక కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి వచ్చి తల్లితో గొడవ పడుతుండటాన్ని చూసి, కుమారుడిని మందలించాడు. అప్పటికీ శాంతించకపోవడంతో కుమారుడిని పనస తోటలోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments