Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్...

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (16:10 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో చదువుకునే అమ్మాయిల ఫోటోలను సేకరించిన కొందరు పోకిరీలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు పలువురు విద్యార్థినిలు గుర్తించారు. దీంతో బాధిత విద్యార్థినిలు తమకు భయంగా ఉందంటూ ఆందోళనకు దిగడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఘట్‌కేసర్‌లో గత రాత్రి ఈ సంఘటన జరిగింది. మండలంలోని అవుషాపూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కొందరు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. వీరిలో పలువురు పోకిరీలు ఉన్నాయి. 
 
అబ్బాయిల్లో కొందరు అమ్మాయిలు తమ వాట్సాప్ డీపీల్లో పెట్టుకున్న ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వేరే ఫోన్ల నుంచి తమకు పంపుతున్నట్టు విద్యార్థినిలు గుర్తించారు. దీంతో బాధిత విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments