Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్...

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (16:10 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో చదువుకునే అమ్మాయిల ఫోటోలను సేకరించిన కొందరు పోకిరీలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు పలువురు విద్యార్థినిలు గుర్తించారు. దీంతో బాధిత విద్యార్థినిలు తమకు భయంగా ఉందంటూ ఆందోళనకు దిగడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఘట్‌కేసర్‌లో గత రాత్రి ఈ సంఘటన జరిగింది. మండలంలోని అవుషాపూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కొందరు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. వీరిలో పలువురు పోకిరీలు ఉన్నాయి. 
 
అబ్బాయిల్లో కొందరు అమ్మాయిలు తమ వాట్సాప్ డీపీల్లో పెట్టుకున్న ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వేరే ఫోన్ల నుంచి తమకు పంపుతున్నట్టు విద్యార్థినిలు గుర్తించారు. దీంతో బాధిత విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments