ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

ఐవీఆర్
శుక్రవారం, 5 డిశెంబరు 2025 (15:17 IST)
ఏలూరులో దారుణం జరిగింది. అర్థరాత్రివేళ ఇద్దరు రౌడీషీటర్లు ఓ ఇంటి తలుపులు బద్ధలుకొట్టి ఇంట్లో వున్న ఓ యువతిని బైటకు ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఏలూరులో వుంటున్న తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది. డిసెంబరు 2న స్నేహితురాలి కుటుంబం తిరుపతి వెళ్లారు. దాంతో ఆ ఇంట్లో ఈ ఇద్దరు యువతులు మాత్రమే వున్నారు. ఇది గమనించిన రౌడీషీటర్లు అర్థరాత్రివేళ పూటుగా మద్యం సేవించి వారి ఇంటికి వచ్చారు. 
 
తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. కేకలు వేస్తున్న యువతులను గట్టిగా అరవొద్దంటూ బెల్టు తీసుకుని చితకబాదారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన యువతిని సమీపంలోని సచివాలయం ప్రాంగణంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. డిసెంబరు 3 తెల్లవారు జామున ఇద్దరు బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తొలుత స్పందించని పోలీసులు గురువారం నాడు కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments