ఇంట్లోకి జొరబడి మహిళపై అత్యాచారం చేసిన సీఐ

Webdunia
శనివారం, 9 జులై 2022 (22:19 IST)
ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారే కామాంధుడుగా మారి మహిళపై అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసు స్టేషనులో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషను పరిధిలో వున్న మహిళపై కన్నేసాడు.


ఈ క్రమంలో ఆమె ఒంటరిగా వున్న సమయంలో ప్రవేశించి అత్యాచారం చేసాడు. ఇంతలో భర్త ఇంట్లోకి రావడంతో తన వద్ద వున్న సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసాడు.

 
ఇబ్రహీంపట్నం చెరువు కట్టవద్దకు రాగానే కారుకు ప్రమాదం జరిగింది. దీనితో బాధితులు అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా వనస్థలిపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్.ఐగా విధులు నిర్వహించిన సమయంలో పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆయన్ని మారేడ్ పల్లి పోలీసు స్టేషనుకు బదిలీ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments