Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ గొంతు కోసి దారుణ హత్య, అసాంఘిక కార్యకలాపాలా? వివాహేతర సంబంధమా?

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (18:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో రావోజీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమావత్‌పురాలో దారుణ హత్య జరిగింది. 35 ఏళ్ల మహిళ గొంతు కోసి తల నుజ్జునుజ్జు చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

 
ప్రాథమిక విచారణలో మృతురాలు ఉమ అలియాస్ రాధ భర్త ఛోటే లాల్ పేరు తెరపైకి వచ్చింది. ఐతే హత్య ఎవరు చేశారో, ఏ కారణంతో హత్య చేశారో స్పష్టంగా తెలియరాలేదు. ఓ మహిళ దారుణంగా హత్యకు గురికావడం రెండు రోజుల్లో ఇది రెండో ఘటన.

 
అంతకుముందు, రెండు రోజుల క్రితం ఏరోడ్రోమ్ ప్రాంతంలోని విద్యా ప్యాలెస్‌లో కూడా ఒక మహిళ హత్య ఘటన తెరపైకి వచ్చింది. అసాంఘిక కార్యకలాపాలలో భాగంగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments