Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో దారుణం - ప్రేమించలేదని పెట్రోల్ పోసి చంపేశాడు...

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (11:07 IST)
ఏపీలోని నంద్యాలలో దారుణం జరిగింది. ఓ ప్రేమించలేదని ఓ యువతిపై కిరాతకుడు పెట్రోల్ పోసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నంద్యాల జిల్లా నందికొట్కూరు - బైరెడ్డి నగర్‌కి చెందిన ఇంటర్ విద్యార్థిని లహరి (17)ని ప్రేమ పేరుతో వెల్దుర్తి మండలం కలుగొట్లకు చెందిన రాఘవేంద్ర అనే ప్రేమోన్మాది వేధించసాగాడు. అయితే, ఆ యువతి ఆమె ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. 
 
దీన్ని జీర్ణించుకోలేని ఆ ప్రేమోన్మాది... ఆదివారం రాత్రి ఇంట్లోకి దూరి యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, రాఘవేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments