Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో దారుణం - ప్రేమించలేదని పెట్రోల్ పోసి చంపేశాడు...

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (11:07 IST)
ఏపీలోని నంద్యాలలో దారుణం జరిగింది. ఓ ప్రేమించలేదని ఓ యువతిపై కిరాతకుడు పెట్రోల్ పోసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నంద్యాల జిల్లా నందికొట్కూరు - బైరెడ్డి నగర్‌కి చెందిన ఇంటర్ విద్యార్థిని లహరి (17)ని ప్రేమ పేరుతో వెల్దుర్తి మండలం కలుగొట్లకు చెందిన రాఘవేంద్ర అనే ప్రేమోన్మాది వేధించసాగాడు. అయితే, ఆ యువతి ఆమె ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. 
 
దీన్ని జీర్ణించుకోలేని ఆ ప్రేమోన్మాది... ఆదివారం రాత్రి ఇంట్లోకి దూరి యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దాడిలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, రాఘవేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments