Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి శవం పక్కనే రెండు రోజులు పాటు నిద్రపోయిన చిన్నారి...

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (13:12 IST)
కన్నతల్లి చనిపోయిందన్న విషయం కూడా తెలియని అభంశుభం తెలియని ఓ చిన్నారు.. రెండు రోజుల పాటు మృతదేహం పక్కనే పడుకున్నారు. తన తల్లి జీవించే ఉందన్న నమ్మకంతో ఆ బాలుడు ఆమె పక్కనే పడుకున్నాడు. పైగా, అమ్మ నిద్రపోతుందని అమ్మ వంట చేయలేదని చెప్పి, పక్కింటికి వెళ్లి ఆరగించి వచ్చాడు. చివరకు తల్లి మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారికి చెప్పి సమాచారం అందించాడు. దీంతో ఆ ఇఁటిలోకి వారు వెళ్ళి చూసేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు సమీపంలోని గంగానగర్‌కు చెందిన అన్నమ్మ (40) అనే మహిళకు భర్త యేడాది క్రితం చనిపోయాడు. దీంతో ఆమె తన 11 యేళ్ళ కుమారుడతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా అనారోగ్యంతో చనిపోయింది. అయితే, తల్లి చనిపోయిందన్న విషయాన్ని గ్రహించలేని ఆ బాలుడు.. తల్లిపక్కనే రెండు రోజుల పాటు నిద్రపోయాడు. ఆకలి వేసినపుడు అమ్మ వంట చేయలేదని పక్కింటికి వెళ్లి భోజనం చేసి వచ్చేవాడు. తల్లిమృతదేహం నుంచి దుస్వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments