Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై అడవిలో పది మంది మైనర్లు సామూహిక అత్యాచారం

సెల్వి
శుక్రవారం, 10 మే 2024 (08:22 IST)
బెల్జియంలోని వెస్ట్ ఫ్లాండర్స్ ప్రావిన్స్‌లోని ఓ అడవిలో 14 ఏళ్ల బాలికపై పది మంది మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం పది మంది నిందితులు 11-16 సంవత్సరాల మధ్య ఉన్నవారే. ఈ కేసు ఆ దేశంలో సంచలనం సృష్టించింది. 
 
కోర్ట్రిజ్క్ నగరంలో, అమ్మాయిని తన ప్రియుడు అడవిలోని ఓ ఇంటికి తీసుకొచ్చాడు. ఈస్టర్ సెలవుల సందర్భంగా ఏప్రిల్ 2 - ఏప్రిల్ 6 మధ్య మూడు సందర్భాలలో పది మంది మైనర్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
ఈ ఘటనకు పాల్పడిన మైనర్లను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఆపై జువైనల్ కోర్టు చర్యలు చేపట్టింది. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. ఆమెకు చికిత్స కోసం వైద్యుల పర్యవేక్షణలో వుందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం