Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల ఈపూరిపాలెం యువతి అత్యాచారం కేసు: నిందితులు అరెస్ట్, గంజాయి తీసుకుని... (video)

ఐవీఆర్
ఆదివారం, 23 జూన్ 2024 (00:07 IST)
బాపట్ల జిల్లా చీరాల పరిధిలోని ఈపూరుపాలెంలో జరిగిన యువతిపై అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారు. అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసారు. శుక్రవారం తెల్లవారు జామున బహిర్భూమికి వెళ్లిన యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసి హత్య చేసారు. గంజాయి మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారికి మరో ఇద్దరు యువకులు సహకరించారు. అనంతరం బాధితురాలి తలపై రాయితో కొట్టి హతమార్చారు.
 
ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరించారు. ఆరోజు వేకువజామున యువతి బహిర్భూమికి వెళ్లింది. అక్కడే గంజాయి, మద్యం తాగుతూ వున్న నిందితులు యువతిని గమనించి ఆమెను పొదల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసారు. ఆ తర్వాత ఆమె తలపై రాయితో మోది హత్య చేసారు. అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వెళ్లిపోయారు. తమ దుస్తులపై మరకలు పడటంతో దుస్తులు మార్చుకుని తిరిగి ఏమీ ఎరగనట్లు స్థానికులతో పాటు వీరు కూడా కలిసి వచ్చారు. ఐతే వారిపై ఇంతకుముందే క్రిమినల్ కేసులు వుండటంతో పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా వుంచారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాస్తవం బయటకు వచ్చింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments