Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రుల ఎదుటే మైనర్ బాలికకు ముద్దు, చితక్కొట్టారు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (12:26 IST)
స్మార్ట్ ఫోన్లు కారణంగా చదువుకోవాల్సిన కొందరు పిల్లలు పక్కదారి పడుతున్నారు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు ఓ యువకుడు. ఆమెను పెళ్లాడుతానంటూ గోల చేస్తుండటంతో విషయం కాస్తా పెద్దల దృష్టికి వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగింది?

 
తమిళనాడులోని ఉత్తుకోట్టై గ్రామానికి చెందిన సతీష్‌కుమార్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో 10వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికను ప్రేమించాననీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాంటూ వెంటబడ్డాడు. ఇంట్లో తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించాలని ఆమెని కోరాడు.
 
 
బాలిక తల్లిదండ్రులు ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో, సతీష్‌కుమార్ సోమవారం ఉదయం బాలిక ఇంట్లోకి చొరబడి బాలికను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన బాలిక కుటుంబ సభ్యులు సతీష్‌కుమార్‌ ఇంటికి చేరుకుని చితకబాదారు.

 
ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వెల్లవేడు పోలీసులు సతీష్‌కుమార్‌ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సతీష్‌కుమార్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments