Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో స్నేహితుడు వివాహేతర సంబంధం, పార్టీకి పిలిచి పిడిబాకుతో పొడిచేసాడు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (22:34 IST)
స్నేహితుడే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా స్నేహితుడిని, భార్యను అంతమొందించాలనుకున్నాడు. నీట్‌గా స్కెచ్ వేసి లేపేశాడు. పని ముగించాక సరాసరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

 
కర్నూలు జిల్లా కోగిలతోట గ్రామంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితుడిని, భార్యను శ్రీనివాసులు అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. శ్రీనివాసులు, గాయత్రికి ఎనిమిదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు.

 
తన భార్య గాయత్రితో స్నేహితుడు హనుమంతు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో జీర్ణించుకోలేకపోయిన భర్త శ్రీనివాసులు ఎలాగైనా వారిని చంపాలని డిసైడ్ అయ్యాడు. స్కెచ్ వేసి హనుమంతును రాత్రి పార్టీకి పిలిచాడు.

 
ఇంటికి వచ్చిన హనుమంతుపై శ్రీనివాసులు పిడి బాకుతో పొడుస్తూ కసితీరా చంపేశాడు. ఆ తరువాత తన భార్యను కూడా కిరాతకంగా హతమార్చాడు. హత్యలు చేసిన తరువాత శ్రీనివాసులు సరాసరి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. ఈ ఘటన కాస్త కర్నూలు జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments