Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట తల్లితో గొడవపడి బైటకొచ్చిన బాలిక, కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (19:58 IST)
కామాంధులు కఠిన శిక్షలు పడతాయని తెలిసి కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన శిక్షలు నమోదుచేయబడ్డాయి. ఇలాంటి కఠిన శిక్షలను లెక్కచేయడంలేదు కామాంధులు. జూన్ 17వ తేదీ రాత్రి మరో బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 
పూర్తి వివరాలను చూస్తే.. ఓల్డ్ సిటీ లోని చాంద్రాయణగుట్టకు చెందిన 14 ఏళ్ల బాలిక 17వ తేదీ రాత్రిపూట తన తల్లితో గొడవపడి 2 కిలోమీటర్ల దూరంలో వున్న తన అమ్మమ్మ దగ్గరకి వెళ్లింది. మనవరాలికి సర్దిచెప్పి తల్లివద్దకు వెళ్లాలని అమ్మమ్మ బుజ్జగించడంతో తిరుగు ప్రయాణమైంది. ఆమె వెళ్తున్న సమయంలో ఆటోలో నలుగురు వ్యక్తులు ఆమెపై కన్నేసారు.

 
ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని బండ్లగూడ నుంచి పలు ప్రదేశాల్లో తిప్పుతూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారిన తర్వాత బాలికను రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి చేరిన బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం