Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుప్త నిధుల కోసం తొమ్మిదేళ్ల బాలుడి నరబలి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (10:56 IST)
మూఢ నమ్మకం అభంశుభం తెలియని ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గుప్త నిధుల కోసం చేపట్టిన క్షుద్ర పూజల కోసం తొమ్మిదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చారు. ఆరు బయట ఆడుకుంటున్న పిల్లాడిని అపహరించి నరబలి పేరుతో దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకాలో పొహనెషివార్ గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలుడిని అపహరించారు. తాంత్రిక పూజలు నిర్వహించి గొంతుకోసి చంపేశారు. మృతదేహాన్ని గుంత తీసి అందులో సగం వరకు పాతిపెట్టారు. ఈ దారుణ ఘటన జూలై 18వ తేదీన జరిగింది. శనివారం ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్నామని, అందుకోసం ఈ దారుణానికి పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments