Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం.. నోట్లో విద్యుత్ పైర్లు పెట్టి చంపేసిన భర్త... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (08:50 IST)
తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో 52 యేళ్ల భార్యను 60 యేళ్ల భర్త నోట్లో విద్యుత్ వైర్లు పెట్టి చంపేశాడు. భార్య నిద్రిస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో జరిగింది. మృతుడు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హరిద్వార్‌కు చెందిన హమీద్ (60) తన కుటుంబంతో కలిసి మంగ్‌లౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. ఇంట్లో భార్య ఖాతూన్ (52), కుమారుడు మహ్మద్ నదీం, కుమార్తె కలిసివుంటున్నారు. అయితే, తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను భర్త అనుమానించసాగాడు. ఈ అంశంపై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆమెను అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. 
 
తన పథకంలో భాగంగా, శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న భార్య నోట్లో విద్యుత్ వైర్లు పెట్టాడు. దీంతో ఆమెకు కరెంట్ షాక్‌తో ప్రాణాలు విడిచింది. తన తల్లి మృతిపై కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. పరారీలో ఉన్న హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments