Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను 12 గంటలపాటు నిర్బంధించి 8 మంది గ్యాంగ్ రేప్

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (20:25 IST)
మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. ఓ మైనర్ బాలికను మొత్తం 8 మంది యువకులు సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. 12 గంటల పాటు బాలికను నిర్బంధించిన అత్యంత దారుణంగా సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
ఈ బాలికను శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు బాలికను నిర్బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న ఆ బాలిక... శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సత్పతి పోలీసులు కేసు నమోదు చేసి ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిపై ఫోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం