Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను 12 గంటలపాటు నిర్బంధించి 8 మంది గ్యాంగ్ రేప్

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (20:25 IST)
మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. ఓ మైనర్ బాలికను మొత్తం 8 మంది యువకులు సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. 12 గంటల పాటు బాలికను నిర్బంధించిన అత్యంత దారుణంగా సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
ఈ బాలికను శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు బాలికను నిర్బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న ఆ బాలిక... శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సత్పతి పోలీసులు కేసు నమోదు చేసి ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిపై ఫోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం