Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (22:01 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేశారు. ఆ బాలికను కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో బుధవారం రాత్రి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంచీలోని ధుర్వ రింగ్ రోడ్డులో కొందరు వ్యక్తులు ఓ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. రతు పోలీస్ స్టేషన్ పరిధిలో దలదాలి ప్రాంతంలోని రెస్టారెంట్ వద్ద పార్కు చేసిన ఈ కారును పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా, ఈ సామూహిక అత్యాచార ఘటన వెలుగుచూసింది. 
 
ఆ కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండగా, బాలిక ఒక్కటే బోరున ఏడుస్తూ కనిపించింది. దీంతో బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించడంతో కారులోని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం