Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (22:01 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేశారు. ఆ బాలికను కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో బుధవారం రాత్రి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంచీలోని ధుర్వ రింగ్ రోడ్డులో కొందరు వ్యక్తులు ఓ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. రతు పోలీస్ స్టేషన్ పరిధిలో దలదాలి ప్రాంతంలోని రెస్టారెంట్ వద్ద పార్కు చేసిన ఈ కారును పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా, ఈ సామూహిక అత్యాచార ఘటన వెలుగుచూసింది. 
 
ఆ కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండగా, బాలిక ఒక్కటే బోరున ఏడుస్తూ కనిపించింది. దీంతో బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించడంతో కారులోని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం