Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ జట్టుకి పిచ్చెక్కిపోతోంది... జుట్టు పీక్కుంటున్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (21:58 IST)
ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్‌ బెర్త్ పైన పాకిస్తాన్ జట్టుకు పిచ్చెక్కిపోతోంది. ఆ జట్టు ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఏదో ఇంగ్లాండ్ జట్టుని భారత జట్టు ఓడిస్తుందనుకుంటే అది కాస్తా ఆవిరయ్యింది. ఇప్పుడు 3వ స్థానంలో వున్న న్యూజీలాండ్ కూడా ఇంగ్లాండుపై ఓడిపోయే స్థితిలో వుంది. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలను వమ్ము అవుతున్నాయి. కాగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరుకుని దర్జాగా వెయిట్ చేస్తున్నాయి. 
 
ఇక ఇప్పుడు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండు జట్లు సెమీ ఫైనల్‌కు పోటీ పడుతున్నాయి. గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి. 11 పాయింట్లతో వున్న న్యూజిలాండ్ జట్టు బుధవారం ఇంగ్లాండుతో పోరాడుతోంది. దాదాపు గెలిచే పరిస్థితి లేదు. 10 పాయింట్లతో వున్న ఇంగ్లాండు గెలిస్తే ఆ జట్టుకి 12 పాయింట్లు రానున్నాయి. కనుక ఇంగ్లాండు సెమీస్ లోకి అడుగెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
కాబట్టి పోటీ ఇక న్యూజీలాండ్-పాకిస్తాన్ మధ్యనే వుంటుంది. పాకిస్తాన్ జట్టుకి 9 పాయింట్లు వున్నాయి. బంగ్లాదేశ్ జట్టుపైన పాక్ గెలిచినా న్యూజీలాండ్-పాక్ నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు వుంటాయి. ఓడిపోతే ఇక ఇంటికి వెళ్లడమే. ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments