Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్‌ టిక్కెట్లు అడిగితే ఇంట్లో కూర్చుని టీవీల్లో చూడమంటాం.. (video)

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (17:53 IST)
మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా పాకిస్థాన్ జట్టుపై ప్రపంచ కప్‌లో ఏడోసారి వరుసగా విజయాన్ని సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.


ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో టీమిండియా ఆడే టిక్కెట్లు దొరకడం అంత సులభం కాదని.. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు కావాలని అడిగేవారిని సంబాళించడం అంత సులభం కాదని.. టీమిండియా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై నవ్వుతూ బదులిచ్చాడు. 
 
ఇంకా కోహ్లీ మాట్లాడుతూ.. రెండు లేదా మూడు టిక్కెట్లు మాత్రమే తమ కుటుంబాలకు తాము పొందగలుగుతామని, పాస్ టిక్కెట్లను చాలామంది కోరుతుంటారని.. వారికి సర్దిచెప్పడం అంత సామాన్యమైన పనికాదని.. ఏవో తంటాలు పడి ఒకరికి పాస్ టిక్కెట్లు తీసిపెడితే ఆ విషయం ఆ వ్యక్తి నుంచి ఇంకొకరికి చేరుతుందన్నాడు.

దీంతో అంతమందికి పాస్ టిక్కెట్లు తీసివ్వడం కుదరదన్నాడు కోహ్లీ. అందుకే స్నేహితులు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను చూడాలని పాస్ టిక్కెట్లు అడిగితే.. ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా టీవీల్లో మ్యాచ్ చూడమని ఉచిత సలహా ఇస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అవకాశం వస్తే మళ్లీ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌లోకి వెళ్తా : సునీతా విలియమ్స్ (Video)

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

తర్వాతి కథనం
Show comments