Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ స్టేడియంలో విజయ్ మాల్యా.. ''దొంగ దొంగ'' అని అరిచిన జనం..

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (12:19 IST)
ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు లిక్కర్ కింగ్ మాల్యా వచ్చాడు. ఈ మ్యాచ్‌‌ను తిలకించేందుకు విజయ్ మాల్యా రావడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కర్ణాటకకు చెందిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ సంస్థను స్థాపించారు. విమాన సర్వీసులను కూడా నడిపారు. 
 
అయితే భారత బ్యాంకుల్లో 9వేల కోట్ల రూపాయల మొత్తాన్ని అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయారని కేసు నమోదైంది. బ్యాంకులకు అనుకున్న మొత్తాన్ని చెల్లించకుండా.. లండన్‌కు పారిపోయిన మాల్యాను అరెస్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం ఇంగ్లండ్ వద్ద అభ్యర్థిస్తూ వినతి పత్రాన్ని సమర్పించింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ మ్యాచ్‌ను వీక్షించేందుకు మాల్యా వచ్చాడు. ఆపై కొన్ని ఫోటోలకు మాల్యా ఫోజిచ్చాడు. ఆ సమయంలో మాల్యాకు తీరని అవమానం జరిగింది. అక్కడున్న ప్రజల్లో కొందరు హిందీలో ''దొంగ దొంగ'' అంటూ అరిచారు. దీంతో స్టేడియంలో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో విజయ్ మాల్యా అక్కడ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నో చెప్పిందని.. నోట్లో విషం పోశాడు.. కత్తితో గొంతు కోశాడు.. అదే కత్తితో ఆత్మహత్య

ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులు... భర్త హాలులో నిద్ర.. టెక్కీ భార్య బెడ్‌రూమ్‌లో..?

ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, అందుకే పింఛన్ డబ్బు పట్టుకెళ్తున్నా: సారీ కలెక్టర్ గారూ (video)

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!

మార్చి 14, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం.. సూర్యగ్రహణం రెండూ ఒకేరోజు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

తర్వాతి కథనం
Show comments