Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యా... పాక్ పరిస్థితి ఏంటి? 36 ఓవర్లకి 204/2, 500 కొడ్తారా? సర్ఫరాజ్ మాటలకి ఫ్యాన్స్ స్టన్

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (17:40 IST)
పాకిస్తాన్ జట్టుపై ట్రోలింగ్ మామూలుగా జరగడంలేదు. పంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ జట్టుతో ఆడుతున్న చివరి మ్యాచ్‌ ఇది. దేవుడు కరుణిస్తే ఈ ఆటలో 500 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తామంటూ పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వ్యాఖ్యలు చేయడంపై పాకస్తాన్ ప్రజలు షాక్ అవుతున్నారు. 
 
ఐతే తాము మాత్రం ఎలాగైనా సెమీ ఫైనల్లోకి దూసుకు వస్తామని సర్ఫరాజ్ అంటున్నాడు. కాగా మ్యాచ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే పాకిస్తాన్ 36 ఓవర్లకి 2 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఇంకా 14 ఓవర్లు వున్నాయి. మరి సర్ఫరాజ్ లెక్క ప్రకారం ఈ ఓవర్లలో 296 పగులు చేయాలి. మరి చేస్తారో లేదో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments