Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంచెష్టర్‌లో మంచు లక్ష్మి సందడి... వికెట్ కోల్పోయిన భారత్

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (16:41 IST)
ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లను తిలకించేందుకు భారత్‌కు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు విదేశాలకు వెళుతుంటారు. ఇలా టాలీవుడ్‌కు చెందిన నటి మంచు లక్ష్మి కూడా ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వెళ్లింది. ఆదివారం మాంచెష్టర్ వేదికగా భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌ కోసం ఆమె ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానికి వెళ్లి సందడి చేశారు. భారత బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినపుడల్లా ఆమె త్రివర్ణ పతకాలను ఊపుతూ భారత ఆటగాళ్ళను ప్రోత్సహించారు. 
 
మరోవైపు, భారత తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత స్కోరు 57 పరుగుల వద్ద ఔటౌయ్యాడు. ఈయన మొత్తం 78 బంతులు ఎదుర్కొని 57 పరుగులు చేయగా, ఇందులో రెండు సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అలాగే, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 80 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 24.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 143 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments