Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ ఆడాలనే కోరికను 15 యేళ్లకు నెరవేర్చుకున్న క్రికెటర్ ఎవరు?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (14:03 IST)
ప్రపంచ కప్‌ ఆడాలనే కోరికను ఆ క్రికెటర్‌కు 15 యేళ్ల తర్వాత తీరింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. దినేష్ కార్తీక్. 2004లో లార్డ్స్ మైదానంలో తొలి వన్డే మ్యాచ్ ఆడిన డీకే... ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌ను కూడా ఇంగ్లండ్ గడ్డపై ఉన్న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆడాడు. అయితే, ఒత్తిడిని తట్టుకోలేక కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 
 
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీల కోసం ప్రకటించిన టీమిండియాలో ఈసారి రిజర్వ్‌ కీపర్‌గా దినేష్ కార్తీక్‌కు జట్టులో చోటుదక్కింది. అయితే, ఈ టోర్నీలో భారత్‌ ఆడిన ఎనిమిదో మ్యాచ్‌లో జాదవ్‌ స్థానంలో బరిలోకి దిగాడు. 
 
కానీ, నాలుగో నెంబర్‌లో అతడిని తీసుకున్నా మ్యాచ్‌ పరిస్థితిని బట్టి 45వ ఓవర్‌లో ఆరో నెంబర్‌లో ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక అతడు 8 పరుగులకే వెనుదిరిగాడు. 2007 ప్రపంచక్‌పలో కార్తీక్‌ తొలిసారి చోటు దక్కించుకున్నప్పటికీ ఆ టోర్నీ మొత్తం రిజర్వు బెంచీకే పరిమితమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments