Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసి కూనలపై కోహ్లీ సేన ఆట ఏడిచినట్లే వుంది... పరుగులు 224

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (19:14 IST)
ప్రపంచ కప్ 2019 పోటీల్లో భాగంగా ఇవాళ ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా బరిలోకి దిగిన భారత జట్టు పేలవమైన బ్యాటింగ్ చేసిందనే కామెంట్లు వస్తున్నాయి.

పసికూనలపై వీళ్ల ఆట ఏడిచినట్లే వున్నదంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిర్ణీత 50 ఓవర్లకి భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. 
 
రోహిత్ శర్మ కేవలం ఒక్కటంటే ఒక్క పరుగుకే ఔటై వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి మాత్రమే 67 పరుగులు చేయగలిగాడు. రాహుల్ 30 పరుగులు, శంకర్ 29, ధోని 28, జాధవ్ 52, పాండ్యా 7, మహ్మద్ సామి 1, కుల్దీప్ యాదవ్ 1, బుమ్రా 1 పరుగు చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments