Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసి కూనలపై కోహ్లీ సేన ఆట ఏడిచినట్లే వుంది... పరుగులు 224

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (19:14 IST)
ప్రపంచ కప్ 2019 పోటీల్లో భాగంగా ఇవాళ ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా బరిలోకి దిగిన భారత జట్టు పేలవమైన బ్యాటింగ్ చేసిందనే కామెంట్లు వస్తున్నాయి.

పసికూనలపై వీళ్ల ఆట ఏడిచినట్లే వున్నదంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిర్ణీత 50 ఓవర్లకి భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. 
 
రోహిత్ శర్మ కేవలం ఒక్కటంటే ఒక్క పరుగుకే ఔటై వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి మాత్రమే 67 పరుగులు చేయగలిగాడు. రాహుల్ 30 పరుగులు, శంకర్ 29, ధోని 28, జాధవ్ 52, పాండ్యా 7, మహ్మద్ సామి 1, కుల్దీప్ యాదవ్ 1, బుమ్రా 1 పరుగు చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

తర్వాతి కథనం
Show comments