Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ చేతిలో బంగ్లా చిత్తు

Webdunia
ఆదివారం, 3 జూన్ 2007 (18:56 IST)
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత టెస్టు చరిత్రలో ఇంతమున్నెన్నడూ లేని విధంగా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. ముగిసిన ప్రపంచ కప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను కేవలం మూడు రోజుల్లోనే భారత్ ఆటగాళ్లు ముగించడం విశేషం.

దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్‌కు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జహీర్ ఖాన్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్‌కు చెందిన నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన విషయం తెల్సిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments