Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయాం: బషర్

Webdunia
ఆదివారం, 3 జూన్ 2007 (17:53 IST)
భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయామని బంగ్లాదేశ్ కెప్టెన్ హబీబుల్ బషర్ అన్నాడు. అందువల్లే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయామని బంగ్లా కెప్టెన్ అన్నాడు. తమ ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో బాగానే ఆడరాని బషర్ అన్నాడు. అయితే అవకాశాలు అందిపుచ్చుకొని రాణించే అనుభవం కొరవడిన కారణంగానే సిరీస్ కోల్పోయామని తెలిపాడు.

భారత్‌ను కొంతవరకు ఒత్తిడిలోకి నెట్టడంలో ఆటగాళ్లు విజయవంతం అయ్యారు. తొలి వన్డేలో అనుకున్న దానికన్నా బాగానే రాణించామని బషర్ తెలిపాడు. రెండో వన్డేలో కూడా చివరిదాకా పోరాడామని అయితే వచ్చిన అవకాశాలు జారవిడిచినందుకు మూల్యం చెల్లించుకున్నామని బషర్ పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

Show comments