Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయాం: బషర్

Webdunia
ఆదివారం, 3 జూన్ 2007 (17:53 IST)
భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయామని బంగ్లాదేశ్ కెప్టెన్ హబీబుల్ బషర్ అన్నాడు. అందువల్లే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయామని బంగ్లా కెప్టెన్ అన్నాడు. తమ ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో బాగానే ఆడరాని బషర్ అన్నాడు. అయితే అవకాశాలు అందిపుచ్చుకొని రాణించే అనుభవం కొరవడిన కారణంగానే సిరీస్ కోల్పోయామని తెలిపాడు.

భారత్‌ను కొంతవరకు ఒత్తిడిలోకి నెట్టడంలో ఆటగాళ్లు విజయవంతం అయ్యారు. తొలి వన్డేలో అనుకున్న దానికన్నా బాగానే రాణించామని బషర్ తెలిపాడు. రెండో వన్డేలో కూడా చివరిదాకా పోరాడామని అయితే వచ్చిన అవకాశాలు జారవిడిచినందుకు మూల్యం చెల్లించుకున్నామని బషర్ పేర్కొన్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments