Webdunia - Bharat's app for daily news and videos

Install App

టి20లో కోహ్లీ సేన సెమీస్‌కి వెళ్తుంది, ఎలాగో తెలుసా?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (13:14 IST)
ప్రపంచ టి20 కప్ టోర్నీలో కోహ్లీ సేన సెమీ ఫైనలుకి వెళ్లే దారులు మసక మసకగా అగుపిస్తున్నాయి. మొన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించినప్పటికీ నేడు స్కాట్లాండ్ జట్టును భారీ తేడాతో ఓడించాలి. అంతేనా... అంటే ఇంకా వుంది. నమీబియా జట్టును చిత్తుచిత్తుగా ఓడించి భారీ స్కోరు చేయాలి.
 
ఇంకా అయిపోలేదండోయ్. అటు న్యూజీలాండ్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవాలి. అలా జరిగితేనే ఇండియా సెమీ ఫైనలుకి వెళ్లగలదు. ఐతే ఆ ప్రయత్నాన్ని పాకిస్తాన్ అడ్డుకునే వీలుంది.
 
ఇప్పటికే సెమీఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్తాన్... తన మిగిలిన మ్యాచుల్లో కావాలనే ఓడిపోతే ఇక ఇండియా ఇంటికి వెళ్లక తప్పదు. మొత్తమ్మీద కోహ్లీ సేనకు సెమీఫైనల్ ఆశలు మిణుకు మిణుకు మంటూ కనిపించే నక్షత్రంలా మారింది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments